పంచాయతీ ఎన్నికలు: విజృంభించిన విజయనగరం పోలీసులు

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు సారారహితంగా, హింసారహితంగా నిర్వహించి మంచి మార్కులు కొట్టేసేందుకు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు.

విజయనగరం జిల్లా ఎస్ పి బి రాజకుమారి

నిన్న జిల్లా ఎస్ బి రాజకుమారి ఈ పంచాయతీ ఎన్నికల్లో మద్యరహిత ఎన్నికలుగా నిర్వహించేందుకు  చర్యలు మొదలుపెట్టినట్లు ప్రకటించారు. భారీగా నాటు సారా తయారుచేసే వారిని పట్టుకున్నారు. అన్ని వైపులనుంచి జిల్లాలో పోలీసులు ఎన్నికల దాడులు ప్రారంభించారు.

సారా, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 4న జిల్లా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఇవిగో వాటి ఫోటోలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *