నేడు ఫాతిమా షేక్ జయంతి

నేడు ( జనవరి 9, శనివారం) భారత దేశంలో తొలి ముస్లీం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి. జ్యోతిరావు పూలే, సావిత్రి…

రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు వెనక రహస్యం ఇదే…

(అంపావతిని గోవిందు) కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు. కనుక వాటిని రద్దు పరచాలని…

SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకాకి అవుతున్నారా?

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేయడాన్ని ఎపి ఉద్యోగుల…

ఆంధ్రలో ఆస్తి పన్ను ఎందుకు భారమౌతుందంటే…

ఆంధ్రలో ఆస్తి పన్నులు పెంచబోతుండటం పట్ల తిరుపతికి చెందిన యాక్టివిస్తు నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన…

ఆంధ్రలో ఆస్తి పన్నుపెంపు ఆలోచన విరమించుకోవాలి!!

కరోనా వల్ల రాష్ట్రంలో అన్నివర్గాల కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. అందువల్ల ఆస్తుల రిజస్ట్రేషన్ విలువలను బట్టి ఆస్తి పన్ను పెంచాలనుకోవడం సరైన…

ఉద్యోగుల నేతలా, రాజకీయ రాజకీయ నాయకులా?

(కళా వెంకట్రావు) రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్  ఎస్ఈసీ కమీషన్ పై వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ…

గాంధీ విగ్రహానికి రాయలసీమ నేతల వినతిపత్రం 

కృష్ణా నది పరీవాహక ప్రాంతం కాకుండా ఎక్కడో వున్న విశాఖపట్నంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ…

ఎన్నికలను వ్యతిరేకిస్తున్నది ఒక్క వైసిపియే : టి లక్ష్మినారాయణ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పూర్వరంగంలో నాడు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ ముందస్తు జాగ్రత్తగా వాయిదా వేసింది. కరోనా…

ఇందిరా పార్కు వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి & కో దీక్ష

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతువ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్   ఇందిరా పార్కు వద్ద …

షాకింగ్ న్యూస్, ఇండియాలో బంగారు డిమాండ్ ఘోరంగా పడిపోయింది…

2010 నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా సుమారు 900 శాతం ధరలు పెరిగాయి. ఒక విధంగా ఇది మంచి…