జగన్ ఆవేదన: దేవుడు లేదు, భక్తి లేదు, కలియుగం క్లైమాక్స్

దేవుడు లేదు, భక్తి లేదు, కలియుగం క్లైమాక్స్ లో ఉందని పోలీస్ డ్యూటీ ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్లను విగ్రహాలను ధ్వంసం చేసి రాజకీయాలు నడపాలనుకుంటున్నారని, ప్రభుత్వం మంచి కార్యక్రమం ఎపుడు మొదలుపెట్టినా ఆరోజు ఒక గుడి మీద దాడి జరుగుతుంది. దీనర్థం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందనేందుకు ఆయన సాక్ష్యం చూపారు. చాలా దాడులన్నీ, మారు మూల గ్రామాలలో తెలుగుదేశం నేతల అజమాయిషీలో ఉన్న గుడులలో జరగుతున్నాయని చెప్పారు. ఈగుడులు ఎండో మెంట్ శాఖ పరిధలో లేనివని జగన్ అన్నారు. దీనికి ఉదాహరణలు చూపించారు. వీడియో చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *