తూప్రాన్ జంక్షన్ భారత్ బంద్ లో హరీష్ రావు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు చేపడుతున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రేపు 08-12-2020(మంగళవారం) భారత్ బంద్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు తూప్రాన్ వై జంక్షన్ జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమంలో ఉదయం పది గంటలకు పాల్గొననున్నారు. తెరాస కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టిఆర్ ఎస్  విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *