చిత్తూరు జిల్లా పులిగుండు మీదకు ట్రెక్…

(కుందాసి ప్రభాకర్)
పులిగుండు రెండుకొండల విచిత్రం. దాదాపు వేయి అడుగుల ఎత్తున్న కొండలివి. పెద్ద గుట్ట మీద నిలబడి చూపరులను దూరాన్నుంచే ఆకట్టుకుంటాయి.పులిగుండు చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు జిల్లా కేంద్రానికి 20 కిమి దూరాన  పెనుమూరు సమీపంలో ఉంటుంది.  చాల అందమయిన మైదాన ప్రకృతి మధ్య నిలబడిన కొండలివి . ఇక్కడి వెళ్తేగాని తెలియదు, భారతదేశంలోనే ఒక అందమయిన ప్రదేశానికి వచ్చామని.  ఈ గుండుమీదకు ఎక్కడం ఒక అద్భతమయిన అనుభవం.

 

Kundasi Prabhakar

(కుందాసి ప్రభాకర్, ప్రకృతి ప్రేమికుడు, ట్రావెల్, ట్రెకింగ్ హాబి. తిరుపతి లో ఉంటారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *