కరోనా కేసుల్లో తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు టాప్, మూడో స్థానం విశాఖ

 ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో కరోనాకేసులు విపరీతంగా పెరిగాయి. గత 24 గంటలలో 1324 కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ఒక జిల్లాలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ 1012 కేసులు నమోదయ్యాయి.936 కేసులతో విశాఖపట్టణం మూడోస్థానంలో ఉంది. ఇతర జిల్లాలకు సంబంధించిన వివరాలు:
ఈ రోజు మొత్తంగా 7813 కేసులు నమోదుకావడంతో  మొత్తం కేసులు 88671 కి చేరాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 44431  ఉన్నాయి.  గత 24 గంటలలో 52  మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతులు 985 కు చేరారు.