రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు, స్పీకర్ కలువనున్న వైసిపి ఎంపిలు

న్యూఢిల్లీ:  వైసీపీ ఎంపీలకు శుక్రవారం నాడు లోక్ సభ స్పీకర్   ఓం బిర్లాతో సమావేశమవుతున్నారు. పార్టీ తిరుగుబాటుదారు ఎంపి (నర్సాపూర్) కనుమూరి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్‍కు లేఖ అందజేస్తారు. రేపు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైసీపీ ఎంపీలు, లాయర్లు ఢిల్లీ వెళ్తున్నారు.

https://trendingtelugunews.com/telugu/breaking/ycp-slaps-show-cause-notice-on-rebel-mp-raghuramakrishnam-raju/