’మేం శ్రీరాముడి వారసులం‘: బిజెపి ఎంపి దియాకుమారి

అయోధ్య భూవివాదాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి ఒక ప్రశ్న ఎదురయింది. శ్రీరామచంద్రుడి రఘువంశానికి చెందినవాళ్లెవరైనా అయోధ్యలో నివసిస్తున్నారా అని కోర్టు…

శ్రీశైలం నిండినా దిక్కులేదు, సీమకు గోదావరి నీళ్లంట!!!

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి) శ్రీశైలం నిండినా రాయలసీమకు నీరు అందలేదు ! తెలంగాణ నుంచి తెచ్చే గోదావరితో సీమకు నీరు అంటే…

హాటాట్ పాలిటిక్స్ వదిలేసి, సోషల్ వర్కర్ గా మారుతున్న హరీష్ రావ్

మాజీ మంత్రి హరీష్ రావు పాలిటిక్స్ లో చాలా మార్పు వచ్చింది. ఆయన హాట్ హాట్ స్టేట్ పాలిటిక్స్ నుంచి కొద్దిగా…

కేటీఆర్ కు శ్రవణ్ దాసోజు 6 ఘాటు ప్రశ్నలు

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఆయన ఆదివారం విడుదల…

మొక్కలు నాటాలని వ్యవసాయం ధ్వంసం… తెలంగాణలో

ఈ ఫోటోలో ఉన్నవాళ్లెవరికీ చదవురాదు. సొంత పేర్లని కూడా వాళ్లు స్పష్టంగా పలకలేనంత వెనకబడిన వాళ్లు. వీళ్లంతా కోలాం తెగకు చెందిన…

చుట్టూర నీళ్లే… చుక్క అందవు సాగుకు: తిరుపతిలో రౌండ్ టేబుల్

రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాగునీటి వనరుల సమగ్ర వినియోగం…

ఆగ‌స్టు 12న తిరుమలలో ఛత్రస్థాపనోత్సవం…అంటే ఏమిటి?

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగ‌స్టు 12న సోమ‌వారం ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది. ఛత్రస్థాపనోత్సవం అంటే శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి,…