ఈ రోజు తొలి క్యాబినెట్ మీటింగ్ లో జగన్ (ఫోటోగ్యాలరీ)

ఈ  రోజు జగన్ తొలిసమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తు మంత్రి వర్గ సమావేశం హాల్  క్యాబినెట్ మీట్ ఉదయం 10.30కు మొదలయింది. క్యాబినెట్ అజండాలో ఎనిమిది ప్రధానాంశాలున్నట్లు తెలిసింది.

(ఈ వార్త మీకు నచ్చితే  షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో అవండి. ఇన్ ఫర్మేటివ్ జర్నలిజాన్ని ప్రోత్సహించండి)