మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్లు తాగారు.
నియోజకవర్గంలో మార్గ మధ్యలో గీత కార్మికుడు కనపడగానే ఆగి గీత కార్మికుల సమస్యలు తెలుసుకొన్నారు.
అనంతరం గీత కార్మికులు అభిమానం తో పోసిన కల్లు తాగారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే కల్లు తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.