కెసిఆర్ నీళ్లు తరలించుకుపోతున్నారు, టిడిపి ఆందోళన

(మానేపల్లి రాంబాబు)

నిజాం సాగర్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ నీటిని తన నియోజకవర్గానికి, తనయుడు కెటి రామారావు సిరిసిల్ల నియోజకవర్గానికి తరలించుకుపోతున్నారని తెలంగాణ టిడిపి అరోపిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా జూన్ 2 నుంచి పాదయాత్ర జరపాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని నిజామాబాద్  జిల్లా బోధన్ లో జరుగుతున్న పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం టిడిపి నేత అమర్ నాథ్ బాబు ప్రకటించారు.  దీనిని సంబంధించిన వీడియో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *