సౌత్ ఇండియా పంచె కట్టిన రాహుల్ గాంధీ…

(మానేపల్లి రాంబాబు)

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇపుడు కర్నాటక పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు  ఆయన  చిక్ మగళూరు శృంగేరీ శారదాంబ గుడి సందర్శించారు. ఆలయ మర్యాద ప్రకారం పంచె కట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *