కెటిఆర్ సిరిసిల్లలో ఈ రోజు ప్రారంభోత్సవాల పండగ

సిరిసిల్ల నియోజకవర్గం, ముస్తాబద్ మండలంలో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
ఉదయం 09 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.30 గంటలకు ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చేరుకున్నారు.
ఉదయం 10.30 గంటలకు తెర్లుమద్దిలో రెండు బ్రిడ్జిల ప్రారంభించారు.
ఉదయం 11:00గంటలకు ముస్తాబాద్ హనుమాన్ నగర్ రోడ్డులోని బ్రిడ్జీ ప్రారంభోత్సవం ఉంది.
ఉదయం 11.30 ముస్తాబాద్ సెస్ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 12 గంటలకు పోతుగల్ లో ప్రయివేటు కార్యక్రమానికి హాజరు.
మధ్యాహ్నం 12:30గంటలకు పోతుగల్ – గండిలచ్చాపేట రోడ్డులో బ్రిడ్జి ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 1 గంటకు కొండాపూర్-నారాయణపూర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
మధ్యాహ్నం 1:30 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశం.
మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ& ఇరిగేషన్ సమీక్ష సమావేశం