ప్రత్యేక హోదా గురించి జగన్ వి మాయమాటలు…సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాటాడుతూనే ఉంటాం, ఏదో ఒక రోజు కేంద్రం మనసు మారి హోదా ఇస్తుందని నమ్మకం అని ఎపి ముఖ్యమంత్రి జగన్ అనడం విమర్శలకు తావిచింది. ఇవి మాయమాటలే అంటున్నారు సీనియర్ జర్నలిస్టు నాటుబాంబుల సుధాకర్ రెడ్డి. ఈ రోజు 74 వ స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో జగన్ ఇలా అన్నారు. చేస్తే ఫైట్ చేయాలి లేదా మానేయాలి, ఇలాంటి మాటలు చెప్పడం సబబు కాదని తిరుపతికి చెందిన సుధాకర్ రెడ్డి అంటున్నారు.

(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయలు పూర్తిగా వక్తవే. ట్రెండింగ్ తెలుగున్యూస్ అభిప్రాయాలు కాదు)