బూతులు తిట్టుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు…

పరస్పర వాగ్యుద్దాలతో ప్రజలను వంచిస్తున్నారు. ప్రతిపక్ష పార్లీలు రైతు ప్రజాసంఘాలు ఏకమై ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రతిఘటించాలి.