అనుమతి లేని ప్రాజక్టులు ఆపేయండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హకుం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ముదురుతున్నపుడు కేంద్రం రంగ ప్రవేశం చేసి ప్రాజక్టులన్నింటిని అదుపులోకి తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ…

ఆంధ్ర, తెలంగాణ తాజా జలవివాదం మీద తెలంగాణ మేధావుల వాదన

ఒక వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జల వివాదం మొదలయింది. తెలంగాణ మంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రిని గజదొంగ…

కృష్ణా  బోర్డు ( KRMB ) కార్యాలయం రాయలసీమలోనే ఉండాలి

కృష్ణా  బోర్డు ( KRMB ) కార్యాలయం  రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయాలని అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా…

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల మీద నోటిఫికేషన్?

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల అధికార పరిధులను నోటిఫై చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. రాష్ట్ర విభజన…

కృష్ణా బోర్డు విశాఖ లో వద్దంటున్న రాయలసీమ రచయిత భూమన్

తిరుపతి: ప్రముఖ రచయిత, రాయలసీమ యాక్టివిస్టు భూమన్ కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించ వద్దని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి…

KRMB ఆఫీస్ ని వైజాగ్ లో పెడితే ఒప్పుకోం: అఖిల పక్షం

(టి.లక్ష్మినారాయణ) కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం (Krishna River Management Board KRMB) విశాఖపట్నంకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం…

ఆంధ్ర, తెలంగాణ సిఎంల మధ్య సామరస్యం లేకుంటే రాష్ట్రాలకు నష్టం

(వి శంకరయ్య) కృష్ణ గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు ముగిశాయి. ఇరు రాష్ట్రాల పరస్పర ఆరోపణలతో సమావేశాలు జరిగాయి. బోర్డులు…

వివాదం తెగే దాకా ‘పోతిరెడ్డిపాడు’ అపాలి: కేంద్రం

పోతిరెడ్డిపాడు పై ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 ని నిలుపుదల చెయ్యాలని కేంద్ర అభిప్రాయపడింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ సలహా…