వైజాగ్ స్టీల్ అమ్మకానికి జగనే మధ్యవర్తి: బోండా తీవ్ర ఆరోపణ

విశాఖ ఉక్కుఫ్యాక్టరీని రూ.5వేలకోట్లకు  అమ్మేసేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందే ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే…