ప్రతి గుడికి ఆవు, దూడను అందివ్వనున్న టిటిడి

సోమవారం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమం విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి ప్రారంభమవుతుంది. …