వరద జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన

డిసెంబరు 2, 3 తేదీలలో వరద ప్రభావిత వైయస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు.