జర్నలిస్టుల పై కేసులు ఎత్తివేయాలని డిజిపికి వినతి

జగిత్యాలలో ఈవీఎంల వివాదంపై వాస్తవాలను ఆధారాలతో బహిర్గతం చేసిన 9 మంది జర్నలిస్టులపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర…

తెలంగాణ అమర్నాథ్  “సలేశ్వరం”

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న తెలంగాణ అమర్నాథ్ యాత్ర … సలేశ్వరం సాహస యాత్ర ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల్…

కవిత చెప్పే కాకరకాయ కథలు నమ్మం: నిజామాబాద్ రైతులు

నిజామాబాద్ రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మద్దతు ధర కోసం తాము చేసిన పోరాటం దేశమంతా తెలియాలని వారు పార్లమెంటు…

Telangana performed poorly on voters’ priorities :ADR Survey

Despite landslide victory for KCR led Telangana Rashtra Samiti and people’s overwhelming support for TRS government,…

తాపీ మేస్త్రీ కొడుకు…. “కవితా” రచనలల్లో ఘనుడు

ఆయన కవిత్వానికే వన్నె తెచ్చాడు.  ప్రతి అక్షరంలో విలువైన అర్ధం. కవిత్వమే తన శ్వాసగా, ధ్యాసగా బతుకుతున్నాడు. సమాజంలో జరిగే అన్యాయం…

ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలను వాయిదా వేయాలని కానిస్టేబుళ్లు కోరుతున్నారు. ఎస్సై పరీక్షకు ప్రస్తుతం కానిస్టేబుల్స్ గా పని చేస్తున్నవారు కూడా…

జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

సంచలనం సృష్టించిన ఎక్స్ ప్రెస్ టివి ఎండీ జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల పై సస్పెన్షన్ వేటు పడింది. రాకేష్…

భార్య వివాహేతర సంబంధం… పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

వివాహేతర సంబంధం ఓ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరకు వారి ప్రాణాలు తీసుకునేలా చేసింది. మహారాష్ట్ర సరిహద్దులోని బల్లార్ పూర్…

టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులంతా భూ కబ్జాదారులే

టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ విమర్శల వర్షం కురిపించారు. ఎంపీ అభ్యర్దులంతా భూ కబ్జాదారులు,…

ఈసీ నిర్ణయం పై నిజామాబాద్ రైతులకు డౌటనుమానాలు

నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎర్రజొన్న, పసుపు రైతులు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఏకంగా…