‘భారత్ బచావో ‘ పిలుపు

మిత్రులారా!
ఎల్లుండి ఉదయం అనగా 17వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరులో, ఉమ్మడి గుంటూరు జిల్లా *భారత్ బచావో* సదస్సు కోసం ఏర్పాటు చేస్తున్న సన్నాహక సమావేశంలో ప్రగతిశీల భావాలు గల అన్ని సంస్థలు, వ్యక్తులు తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము.

BJP శక్తి కంటే పది రెట్లు శక్తి అధికంగా ఉన్న ప్రగతిశీల శక్తులు నేడు అందరూ తమ మధ్యన ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, ఐకమత్యంతో ఒక్క వేదిక పైకి వచ్చి, ఒక్క గొంతుతో నినదిస్తూ, BJP కి వ్యతిరేకులుగా పోరాడ వలసిన చారిత్రక కాలం ఇది.

ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సన్నాహక సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయ వలసిందిగా కోరుతున్నాము.

మైత్రి తో
మీ
కృష్ణార్జునరావు,
కార్యకర్త: లాల్, నీల్ మైత్రీ వేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *