మాజీమంత్రి వట్టి వసంత కుమార్ మృతి

విశాఖ:

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) కన్నుమూశారు. ఆయన కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈ

అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్ది సేపటిక్రితం మృతి చెందారు.

వసంత్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల గ్రామం

పశ్చిమ గోదావరి జిల్లా
ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2004, 2009లలో శాసనసభ్యులుగా ఎన్నికైన వసంత్

2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వసంత్

రోశయ్య క్యాబినెట్ లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగింపు

కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన వసంత్ వసంత్ వసంత్

2018 లో టిడిపి- కాంగ్రెస్ కలయిక తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన వసంత్

2014 నుంచి కాంగ్రెస్ కు రాజకీయాలకు దూరంగా విశాఖలో నివాసం ఉంటున్న వసంత్

వసంత్ భౌతికకాయాన్ని సొంత గ్రామం పూండ్ల కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *