పార్లమెంటు ఆవరణలో భగ్గుమన్న నిరసన…

పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ  మోదీ ప్రభుత్వం  పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఉందని  కాంగ్రెస్ పార్టీ  విమర్శించింది. పెంచిన ధరలకు నిరసనగా పార్టీ నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంటు ఆవరణలో  నిరసన ధర్నా నిర్వహించింది.  ప్రతి రోజూ ఎడాపెడా పెంచేస్తున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్  పార్టీ డిమాండ్ చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *