ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుక

 హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు, ముఖ్యనేతలు.

సభలో మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారంటే…

*వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం.

*1983 లో వచ్చినట్లు మళ్ళీ యువత రాజకీయాల్లోకి రావాలి

*టీడీపీ కి మరో 40 ఏళ్లకు సరిపోయే నాయకత్వం ఉంది

*వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతే ఇస్తాను

*సీనియర్ల ను గౌరవిస్తా…..యువతకు సీట్లు ఎక్కువ

*ఉరుకులు పెట్టే యువతకే వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు

*టీడీపీ గెలుపు చారిత్రిక అవసరం అని యువత గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *