నేటి తిరుమల వైభవం ఫోటోలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. నేడు  బ్రహ్మోత్సవాల ఏడవ రోజు. ఈ ఉదయం మలయప్పస్వామి స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం  గుణం సర్వ ప్రపంచాధిపతి సూర్య భగవానుడే ఏండుకొండల వానికి వాహనం మారి అయన సేవలో తరించు చున్నాడు.

కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *