గణేష్ ఉత్సవాలను అనుమతించాలని కర్నూలులో బిజెపి ధర్నా

వినాయక చవితి పండగను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది.  గణేష్ ఉత్సవాలను  అనుమతించాలని డిమాండ్ చేస్తూ  బిజెపి నేతలుపట్టణంలో ధర్నా చేశారు.


ధర్నా కార్యక్రమానికి నాయకత్వం  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు అధ్యక్షత వహించారు.  బిజెపి జాతీయ కార్యదర్శి  సత్యకుమార్, మాజీ మంత్రి  ఆదినారాయణ రెడ్డి,  సీనియర్  నేత విష్ణువర్ధన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *