ఇంద్రకీలాద్రిలో సామూహిక వరలక్ష్మి వ్రతం

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి.

శ్రావణమాసం 3వ శుక్రవారం పురస్కరించుకొని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి భారీగా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం శ్రీ మల్లికార్జున మహామండపము 6వ అంతస్తులో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తుల హాజరయ్యారు. కరోన నిబంధనలు పాటిస్తూ  భక్తులు వత్రంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *