పెట్రోల్, డీజిల్ ధరల మీద కాంగ్రెస్ నిరసన (ఫోటోలు)

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల మీద తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతూ ఉంది.  ధరలు విపరీతంగా విపరీతంగా పెరుగుతుండటతో ఎడ్ల బండెక్కి నిరసనలు తెలిపారు. రాస్తారోకోలు నిర్వహించారు.సైకిల్ యాత్రలు, పాత యాత్రలు నిర్వహించారు.

నిర్మల్ లో జరిగిన నిరసనకు  టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తులు పాల్గొన్నారు.

ఇక,  ఖమ్మం నగరంలో ఎడ్ల బండెక్కి సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క నిరసన తెలిపారు.

హైదరాబాద్ లో మహిళా కాంగ్రెస్ రాస్తా రోకో

పెరిగిన పెట్రోల్ డీసెల్ ధరలపై నిరసన నిజామాబాద్ కందుకూరు x రోడ్ లో కాంగ్రెస్ మాజీ ఎంపి మధుయాష్కీ

హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మాజీ మంత్రి గీతా రెడ్డి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రామ్లూ నాయక్ ల నిరసన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *