సిరిసిల్ల అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షాణా కేంద్రం ఫోటోలు

నేడు సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులోని రూ.26 కోట్ల రూపాయలతో ఈ అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా & పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *