మంత్రాలయంలో భారీ వర్షం, ఉప్పొంగిన తుంగభద్ర

మంత్రాలయం లో భారీ వర్షం
ఉప్పొంగిన తుంగభద్రా నది.
ఆలయ ప్రాంగణం జలమయం.

 

 

కర్నూలు జిల్లాలోని  మంత్రాలయ  పుణ్యక్షేత్రం తుంగభద్ర వరద నీటితో జలమయం అయ్యింది. ఈ రోజు తెల్లారుఝామునుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గర్భగుడి జలమయం అయ్యింది. అదే విధంగా పక్కనే వున్న తుంగభద్ర నది వరద నీరు మంత్రాలయంలోకి పారింది. దీంతో భక్తులు , స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *