ఆంధ్ర కోవిడ్ కేసులు ఇంకా తగ్గాయి

గత 24 గంటలలో ఆంధ్ర ప్రదేశ్ లో  4,147  కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.తూర్పు గోదావరి జిల్లాలో 838 కేసులు
అత్యల్పంగా శ్రీకాకుళంలో 128 కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 38 మరణాలు సంభవించాయి.

ఇక కోవిడ్ మరణాలకు సంబంధించి  చిత్తూర్ లో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.

జిల్లాల వారీగా వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *