తిరుపతి ఉప ఎన్నికలో వైసిపి ముందంజ

తిరుపతి లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో  అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో ఉన్నారు. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం వైస్సార్సీపీ అభ్యర్థికి 1,61,999 ఓట్లు వచ్చాయి.టీడీపీ కి 90,6896 ఓట్లు పోలయితే, బీజేపీ 15909 ఓట్లతో బాగా వెనకబడి ఉంది. వైస్సార్సీపి  71303 ఓట్ల లీడింగ్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *