తిరుపతి లో వైసిపి గురుమూర్తి ఘన విజయం

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసిపి అభ్యర్థి డా. డాక్టర్ ఎం గురుమూర్తి విజయం సాధించారు. ప్రకటన వెలువడాల్సి ఉంది. సాయంకాలం ఆరుగంటలప్పటి సమాచారం ప్రకారం వివిధపార్టీల అభ్యర్థులకు పోలయిన వోట్లు ఇది

వైసీపీ: 6,26,108(56.7 శాతం)

టీడీపీ: 3,54,516(32.1 శాతం)

బీజేపీ: 57,080(5.2 శాతం)

కాంగ్రెస్ : 9,585(0.9 శాతం)

సీపీఎం :5,977(0.5 శాతం)

ఇతరులు : 35,992(3.3 శాతం) నోటా: 15,568(1.4 శాతం)

 

*Source: Election Commission of India*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *