తెలంగాణ స్కూళ్లకు వేసవి శెలవులు

తెలంగాణ రాష్ట్రంలో వేసవి శెలవులు ప్రకటించారు. కరోనా  తీవ్రంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థలను తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది.

మే 31 వరకు స్కూళ్ల కి కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటిస్తే ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో పరీక్షలు నిర్వహించినా , క్లాస్ లు నిర్వహించినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని కూడా  ఇంటర్ విద్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్  హెచ్చరించారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ క్లాసులు కూడా తీసుకోవ‌డానికి వీల్లేదని స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *