కరోనా వల్ల యాదాద్రి ఆలయ ఆర్జిత సేవలు బంద్

తెలంగాణ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో సిబ్బందికి కరోనా వ్యాధి సోకడంతో ఆలయంలో ఆర్జిత సేవలను బంద్ చేశారు.  మార్చి 28 నుంచి  మార్చి 30 వరకు ఆర్జిత సేవలు ఉండవని ఆలయ కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. కాకపోతే, భక్తుల లఘు దర్శనాన్ని అనుమతిస్తారు. పూజలన్నీ అంతర్గతంగా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *