తెలంగాణ ఎమ్మెల్సీ ఎలెక్షన్ కౌంటింగ్ అప్ డేట్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ తాజా సమాచారం.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండు రౌండ్ ల ఫలితాలు విడుదల చేశారు. దీని ప్రకారం రెండు రౌండ్ లలో టీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి చైర్మన్ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ లో ఉన్నారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి

నల్గొండ లోని మార్కెటింగ్ గోదాంలో కొనసాగుతున్నది.

వివరాలు:

ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.

మూడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ.

మూడో రౌండ్ లో పల్లాకు పడ్డ ఓట్లు..17393…

తీన్మార్ మల్లన్నకు….13,122

కోదండరాంకు 11,907….

ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

 రెండో రౌండ్ పూర్తయ్యే సరికి…

మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి  పోలైన ఓట్లు
మొదటి రౌండ్ 16130
రెండో రౌండ్ 15857
రెండు రౌండ్ల మొత్తం 31987
రెండు రౌండ్ లలో లీడ్ 7871

రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి  తీన్మార్ మల్లన్న(నవీన్)
మొదటి రౌండ్: 12,046
రెండో రౌండ్ :12070
రెండు రౌండ్ ల మొత్తం 24116

మూడో స్తానం లో తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొపెసర్ కోదండరాం
మొదటి రౌండ్ 9080
రెండో రౌండ్ 9448
రెండు రౌండ్ ల మొత్తం 18528

నాలుగో స్తానం లో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్ రెడ్డి
మొదటి రౌండ్ 6615
రెండో రౌండ్ 6669
రెండు రౌండ్ ల మొత్తం 13284

ఐదో స్తానం లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్
మొదటి రౌండ్ 4354
రెండో రౌండ్ 3244
మొత్తం 7598

చెల్లని ఓట్లు
*మొదటి రౌండ్ 3151
*రెండో రౌండ్ 3009
రెండు రౌండ్ లలో మొత్తం చెల్లని ఓట్లు 6160.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *