చెల్లని వోట్లు పది వేలు

హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మూడో రౌండ్ లెక్కింపు పూర్తి

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో వాణిదేవి(తెరాస), రెండో స్థానంలో రామచందర్ రావు, (భాజపా ) మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్

4,444 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి

మూడో రౌండ్ పూర్తయ్యే సరికి వాణీదేవి (తెరాస)కి 53,007 ఓట్లు

రామచందర్‌రావు (భాజపా)కు 48,563 ఓట్లు

ప్రొ.నాగేశ్వర్‌కు 25,505 వోట్లు

చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 15,035 వోట్లు

చెల్లని ఓట్లు 10,082

నల్గొండ-వరంగల్ఖ-మ్మం నియోజకవర్గంలో చెల్లని వోట్లు 15 వేలు

ఎమ్మెల్సీ ఐదో రౌండ్ లోను టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా ముందంజ.

పంతొమ్మిది వేలనోట్ల ఆధిక్యతలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకుపోతున్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చిన వోట్లు : 79133

ఇతర  అభ్యర్థుల వివరాలు

తీన్మార్ మల్లన్న : 60564
ప్రొఫెసర్ కోదండరామ్ : 49200
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి : 28991రాములు నాయక్ కాంగ్రెస్ : 20274
చెరుకు సుధాకర్ : 6828
రాణి రుద్రమ రెడ్డి : 5764
జయసారధి రెడ్డి CPI : 6906
మొత్తం చెల్లిన ఓట్లు…. 264437
చెల్లని ఓట్లు : 15533

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *