కరోనా కనిపించడంతో మంగళగిరి కోకకోలా కంపెనీ మూత

ఆంధ్ర ప్రదేశ్  మంగళగిరి లో మరల  కరోనా కేసులు ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడికి సమీపంలో ని  ఆత్మకూరు కోకకోలా కంపెనీ లో 3పాజిటివ్ నమోదు అయ్యాయి. దీనితో ఫ్యాక్టరీ మూసివేయాల్సి వచ్చింది.
కోకకోలా కంపెనీ పరిసరాలను పరిశీలించి , మూసివేతకు ఆదేశాలు ఇచ్చిన మంగళగిరి తహశీల్దార్  రాం ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *