విశాఖ శారదాపీఠంలో జగన్ (ఫోటో గ్యాలరీ)

విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు.  ఆయన చేత పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి  ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆశ్రమంతో ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.ముఖ్యమంత్రి వెంబడి మంత్రులు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఆశ్రమంలో అయిదు రోజుల వార్షికోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూజలలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు.  ఫోటోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *