1986లో తెలంగాాణ, రాయలసీమ కోసం NTR విజ్ఞప్తి

1986లో రాయలసీమ, తెలంగాణలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు, పంటలు లేక, నీళ్లు లేక  ఇక్కడి ఈ ప్రాంతాలలో పశుగ్రాసం కొరత తీవ్రమయింది.  మూగజీవాలకు పశుగ్రాసం అందించలేక రైతులు  చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దృష్టికి వచ్చింది.  పశుగ్రాసం కోస్తా ప్రాంతంలో అందుబాటులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామారావు  కోస్తా రైతులకు పశుగ్రాసం అందించాలని  విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి ఎన్నటికీ మరువలేనిది. ఈ రోజు ఆయన వర్ధంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *