రఘు రామకృష్ణ రాజుకు బైపాస్ సర్జరీ విజయవంతం

నరసాపురం లోక్ సభ సభ్యులు రఘు రామకృష్ణ రాజు కి సోమవారం బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో పద్మభూషణ్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో సర్జరీ జరిగింది.
రెండు రోజులు ఐసియులో వుండాల్సి వుంటుంది.
తరువాత ఆసుపత్రిలోని సాధారణ గదిలో చికిత్స పొంది రెట్టింపు ఉత్సాహంతో దినచర్యలు ప్రారంభిస్తారు.
ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, మిత్రులు, సన్నిహితులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *