శభాష్, కర్నూలు ఎస్ పి, వృద్ధాశ్రమ వాసులకు తుంగభద్ర పుష్కర దర్శనం

 కర్నూలు పోలీసులకు గొప్ప ఆలోచన వచ్చింది. కర్నూలు లో జరుగుతున్న పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు స్థానికంగా ఉన్న వృద్ధాశ్రం సభ్యలను తీసుకువచ్చి…

ఓటరు ఐడి కార్డులేదా,పర్వాలేదు, ఇవి తీసుకెళ్లండి…

ఓట‌రుగుర్తింపుకార్డుకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో 18 గుర్తింపుకార్డులు అనుమతించాలని జిహెచ్ ఎంసి పోలింగ్ అధికారులు నిర్ణయించారు.   జిహెచ్ ఎంసి ఎన్నికలకు డిసెంబర్…

ఇండియాలో మొదట మద్య నిషేధం అమలైన తెలుగు జిల్లాలేవో తెలుసా?

ఇండియాలో మొట్టమొదట మద్య నిషేధం అమలులోకి వచ్చిన 8 జిల్లాలలో 5 తెలుగు జిల్లాలున్నాయన్న విషయం మీకు తెలుసా?   మద్రాసుప్రెసిడెన్సీలో…

దుర్గమ్మ భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్, గిరి ప్రదక్షిణ రద్దు

కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా  భవానీ దీక్షా విరమణకు ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు  కొండ చుట్టూ గిరి ప్రదక్షణ రద్దు…

చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే

నివర్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు జిల్లా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా సీఎం  వైయస్‌.జగన్‌  హెలికాప్టర్ నుంచి పరీశీలించారు. ఫోటోలు:…

ఈ తరం చూడని పెన్నా ప్రవాహం అది…

నివార్ తుఫాన్ తెచ్చిన వర్షాల వల్ల పెన్నానదికి వరదలొచ్చాయి. పెన్నా ఉపనదులన్నీ పొంగి పారడంతో పెన్నా  నెల్లూరు జిల్లాలోపరవళ్లు తొక్కింది. అది…

హైదరాబాద్ లో వాజ్ పేయి విగ్రహం ఏమయింది? :రేవంత్ చురక

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి చురక. ఎన్టీఆర్, పివి సమాధుల పెకలించాలని జిహెచ్…

అమరావతి కోసం వంద మంది రైతుల గుండెలు ఆగినా…

అమరావతి కోసం వంద మంది రైతుల గుండెలు ఆగినా.. ముఖ్యమంత్రి కఠిన గుండె మాత్రం కరగడం లేదంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే…

అనంతపురం జిల్లాలో ఒకపుడు రైతు ఉద్యమాలు ఇలా ఉండేవి…

(విద్యాన్ దస్తగిరి) రాజాజీ మద్రాసు ముఖ్యమంత్రి (మొదటి దఫా 1937-39.)గా వున్నపుడు నీలం సంజీవరెడ్డి కల్లు మంత్రిగా(ప్రొహిబిషన్ మంత్రి) వున్నాడు. (రాజాజీ…