మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద బైక్ ను ఢీ కొట్టిన్ బెంజ్ కారు

 హైదరాబాద్ లో, మాదాపూర్ సైబర్ టవర్ వద్ద ఒక బెంజ్ కారు సిగ్నల్ జంప్ చేసి బులెట్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలను ఢీ కొట్టింది.
బైక్ ఉన్న గౌతమ్ దేవ్(33) మృతి అక్కడిక్కడే మృతి చెందాడు.  భార్య శ్వేత కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు…..
కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశీ విశ్వనాథ్ అనేవ్యక్తిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నరు.  కారు లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *