దుబ్బాక TRS MLA సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

ఒకప్పుడు జర్నలిస్టు ప్రస్తుతం  దుబ్బాక టిఆర్ ఎస్ ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఈ రోజు  మృతిచెందారు.  ఈ వివరాలు అందాల్సి ఉంది.
2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగుసార్లు దుబ్బాక నియోజకవర్గం  రామలింగారెడ్డి అసెబ్లీకి గెలుపొందారు.
రా2001 లో  ప్రారంభమయినప్పటి నుంచి ఆయన పార్టీ అధినేత కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. రాజకీయాలలోకి రాకముందు సుమారు 25 ఏళ్ళు  ఆయన జర్నలిస్టుగా పనిచేసిశారు.
2004 లో టిఆర్ ఎస్ లో చేరి ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చారు.  పాత దొమ్మాట నియోజకవర్గం అసెంబ్లీకి పోటీచేశారు. గెలుపొందారు.
దుబ్బాక ఎమ్మెల్యే అయ్యాక  నియోజకవర్గాన్ని అభివృధ్దికి తీవ్రంగా కృ
షి చేస్తూ వస్తున్నారు.
రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు.