ఆంధ్రలో కొత్తగా 97 కరోనా రెడ్ జోన్లు?

ఆంధ్రప్రదేశ్ లోని అనేక కొత్త  ప్రాంతాల్లో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో వీటిని రెడ్‌ జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రతిపాదనలో ఉన్న  మండలాలు ఇవే..
విశాఖ జిల్లా: వైజాగ్‌ పట్టణం, పద్మనాభం, నర్సీపట్నం
తూర్పుగోదావరి జిల్లా: శంఖవరం, పెద్దాపురం, అడ్డతీగల, కొత్తపేట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు, నరసాపురం, పెనుగొండ, భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఉండి, కొవ్వూరు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు, చీరాల, కారంచేడు, గుడ్లూరు, కందుకూరు, కనిగిరి, కొరిసపాడు, మార్కాపురం, పొదిలి.
గుంటూరు జిల్లా: గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, మంగళగిరి, పొన్నూరు, చేబ్రోలు, కారంపూడి, దాచేపల్లి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి.
నెల్లూరు జిల్లా: నెల్లూరు, నాయుడుపేట, తడ, అల్లూరు, వాకాడు, ఇందూకూరుపేట, బోగోలు, బాలాయపల్లె, బుచ్చిరెడ్డిపాళెం,గూడూరు, కావలి, కోవూరు, ఓజిలి, తోడపల్లి గూడూరు.
కృష్ణా జిల్లా: విజయవాడ, మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేట, నూజివీడు.
కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లి, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు, ఓర్వకల్లు, ఉయ్యాలవాడ, పెద్దకడుబూరు, ఆవుకు, ఎమ్మిగనూరు.
కడప జిల్లా: ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరు,వేంపల్లె, ఎర్రగుండ్ల.
అనంతపురం జిల్లా: హిందూపురం, కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తచెరువు, సెట్టూరు.