ఆంధ్ర కరోనా కొత్త కేసులు 793, మరణాలు 11

గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదు
ఇందులో రాష్ట్రానికి చెందిన కరోనా పాజిటివ్ కేసులు 706
ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చి వారిలో కరోనా పాజిటివ్ కేసులు 87
రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,891
ఇందులో 7,479 యాక్టివ్ కేసులు
6,232 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 180 కి చేరింది. ఇది ఆందోళన కలిగించే విషయం.
గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించారు.
అందులో 793 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
302 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్
గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 11 మంది మృతి
కొత్తగా జిల్లాల వారీగా నమోదైన కేసులు..
అనంతపురం 96,
చిత్తూరు 56,
ఈస్ట్ గోదావరి 72,
గుంటూరు 98,
కడప 71,
కృష్ణ 52,
కర్నూలు  86,
నెల్లూరు 24,
ప్రకాశం 26,
శ్రీకాకుళం 0,
విశాఖపట్నం 11, విజయనగరం 1,
వెస్ట్ గోదావరిలో 113 కేసులు