బోనాలు రద్దు చేసి ప్రత్యక్ష ప్రసారాల్లో ఏం చూపిస్తారు?

(నిరంజన్ గోపిశెట్టి) బోనాల పండుగను ప్రజలు ఇళ్ల వద్దనే జరుపుకోవాలని అమ్మవారి దేవాలయాలలో పూజారులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని  దేవాదాయశాఖ మంత్రి…

ఈటెల రాజేందర్ ఒఎస్ డి కరోనా పాజటివ్, తెలంగాణలో నేటి కేసులు 237

తెలంగాణ ఆరోగ్య శాఖ  మంత్రి ఈటల రాజేందర్ టెక్నికల్ అడ్వయిజర్ డా. గంగాధర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.  నిన్న మొన్న మంత్రితో…

మొత్తానికి కరోనా పరీక్షల ప్రాముఖ్యం గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్

మొత్తానికి తెలంగాణ  ప్రభుత్వం కరోనా టెస్టుల  ప్రాముఖ్యం గుర్తించి ఇక పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో అతి తక్కువ…

చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది: దాడి వీరభద్రరావు దాడి

విశాఖపట్నం : రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి…

లాక్ డౌన్ బాధిత నిరుద్యోగులకు ఎపి లో శిక్షణ, ఇదే హెల్ప్ లైన్ నెంబర్

విజయవాడ: కోవిడ్-19 కారణంగా విదేశాలకు వెళ్లాలనుకుని ఆగిపోయిన వారికి, విదేశాల నుంచి తిరిగి వచ్చి మన రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం…

పేదల ఆరోగ్యాన్ని టిఆర్ ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది : చల్లా వంశీచంద్ రెడ్డి

కంచె చెనుమేసినట్లుగా కాపాడే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని,భద్రతను గాలికి వదిలేసి,ధనవంతుల దర్జా జీవితాలను కాపాడేందుకు తాపత్రయ పడుతూ ప్రజా ఆరోగ్యానికి…

ఢిల్లీలో కరోనా భయం…పంక్షన్ హాల్స్, రైలు బోగీలు, హోటళ్లు అన్నీ ఆసుపత్రులే

దేశ రాజధాని కరోనా వణుకుతూ ఉంది. పాజిటివ్ కేసులు 39వేలకు చేరుకుంటే, మరణాలు 1,200 లకు చేరుకున్నాయి. ఢిల్లీ లో పరిస్థితి…

ఆంధ్ర, తెలంగాణ సిఎంల మధ్య సామరస్యం లేకుంటే రాష్ట్రాలకు నష్టం

(వి శంకరయ్య) కృష్ణ గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు ముగిశాయి. ఇరు రాష్ట్రాల పరస్పర ఆరోపణలతో సమావేశాలు జరిగాయి. బోర్డులు…

ఆన్ లైన్ క్లాసుల్లో గ్రామీణ విద్యార్థులకు విద్య అందుతుందా?

(జువ్వాల బాబ్జీ) భారత దేశాన్ని ముందు “డిజిటల్ ఇండియా”చేసి తర్వాత గ్లోబల్ లీడర్ గా ఎదగాలనే తపనతో అనేక రకాల సంస్కరణ…