ఆడబిడ్డలు రోడ్డెక్కారు, మగవాళ్లు ఇంట్లో పడుకుంటారా? : చంద్రబాబు(వీడియో)

అమరావతిలో అడబిడ్డలకు అన్యాయం జరిగింది. మగవాళ్లు ఇళ్లలో ఎలా మౌనంగా పడుకుంటారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో అమరావతి అన్యాయం మీద చర్చజరగాలని ఆయన అన్నారు. యువకులంతా అమరావతి రైతు ఉద్యమానికి మద్దతునీయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ నల్ల చొక్కా ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన చేపట్టిన దీక్షకు  చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు ఏమన్నారో వీడియో తిలకించండి.

 

ఈ వీడియో కూడా చూడండి

https://trendingtelugunews.com/telugu/breaking/amaravati-farmers-take-out-huge-save-amaravati-rally-opposing-three-capital-concept-of-chief-minister-jagan/