ఈ రోజు సీఎం జగన్ ప్రోగ్రాం ఇది

*అమరావతి*
*ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం  వైఎస్ జగన్ పర్యటన వుంది. అక్కడ ఆయన వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చూడతా రు.
ఆరోగ్యశ్రీ పథకంలో అదనంగా మరో 1000 వ్యాధులని చేర్చి మొత్తం 2059 వ్యాధులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన పర్యటన వివరాలు:
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం
11.00 To 11.10 ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ
11.25 To 12.35 ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఆరోగ్యశ్రీ లో 1000 వ్యాధులను చేర్చే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించినున్న సీఎం వైయస్.జగన్
1.30 pm తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.