అమరావతిలో తీవ్రమయిన ‘రాజధాని నిరసనలు’

అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు  రాజధాని ప్రాంతంలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు  రోడ్ల మీదకు వచ్చి నిరసన ఇలా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.